
2022 నాటికి ఈ జిల్లాలు అన్ని విధాలుగా ముందుకు రావాలన్నది ఉద్దేశంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, కడప జిల్లాలను, తెలంగాణలో ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలను కేంద్రం ఇందుకు ఎంపిక చేసినట్టు సమాచారం.
తొందర్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో ఈ జిల్లాలకు ప్రత్యేక నిదులు కేటాయిస్తారు. అయితే ఈ పధకం వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది. రాష్ట్రాల హక్కులను హరించే ప్రక్రియ ఇది అని చాలా మంది విమర్శిస్తున్నారు. ఇప్పటికే జిఎస్టీ ద్వారా రాష్ట్రాల ఆదాయం కేంద్రం పరిధిలోకి వెళ్లింది. ఇది మరో కొత్త ప్రక్రియా?
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…
Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…