
తాజాగా విభజన చట్టంలో భాగంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు.., ఏపీలో వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున రూ.350 కోట్లు… మొత్తం 700 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మరి ఈ 700 కోట్లు అయినా ఏపీ ఖాతాలో జమ అవుతుందో లేక పేపర్ ప్రకటనకే పరిమితమవుతుందో వేచి చూడాలి.
Sanjay Dutt's upcoming movie, Aakhri Sawal, has landed in a bit of trouble. The film…
నిన్న విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఒకరిని ఊహించని స్థాయిలో అందళం ఎక్కిస్తే, మరొకరిని ఊహకు అందని స్థాయిలో పాతాళానికి…