
దీనిపై తాజాగా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అమరావతి భూసేకరణలో రైతులే ముందుకు వచ్చి భూములిచ్చిన వైనం వెనుక ఉన్న మర్మమేమిటో తెలిస్తే… ఇతర ప్రాంతాల్లోనూ భూసేకరణ సులువవుతుంది కదా అని భావించారు కేంద్రం పెద్దలు. అనుకున్నదే తడవుగా ఓ ఉన్నత స్థాయి అధికారిని మంగళవారం నాడు అమరావతికి పంపింది కేంద్రం. హోం శాఖ అదనపు కార్యదర్శి రాజగోపాల్ కేంద్రం ఆదేశాలతో అమరావతిలో పర్యటించిన బృందం, తొలుత సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి, ఆ తర్వాత రాజధాని గ్రామాల్లో పర్యటించారు. దీనిపై త్వరలోనే కేంద్రానికి ఓ నివేదిక అందించనున్నారు.
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…
రాజకీయాలలో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవనే మాట తరచూ వినబడుతూ ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ పదవి…