
కేంద్రం నుంచి ఏపీకి ప్రయోజనాలు పొందే లక్ష్యంతో సీఎం చంద్రబాబు తమతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటారని, ప్రభుత్వం నూతన విధానాలు ప్రకటించిన మర్నాడే ఏపీ సీఎం చంద్రబాబు, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే తమతో చర్చించారని చెప్పారు. విద్యుత్ రంగంలో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని, ఏడాదిలోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. ఏపీ విద్యుత్ విధానం దేశమంతటికి ఆదర్శమని కొనియాడారు.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…