
అయితే, బస్సు అవిలాలకు చేరుకోగానే, ఇంజిన్ లో నుంచి పొగలు వచ్చి బస్సు నిలిచిపోయింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై, మరో వాహనంలో అక్కడ నుంచి తరలించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
గతంలో ఇదే చిత్తూరు జిల్లా, అలిపిరి వద్ద ఓ పెనుప్రమాదం నుండి బయటపడిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే చిత్తూరు జిల్లాలో మరో ప్రమాదం నుండి బయటపడడం విశేషం. అలాగే చంద్రబాబు సొంత జిల్లా కూడా చిత్తూరు కావడం అసలు విషయం.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…