
‘‘నన్ను పిలవకపోయినా ఫర్వాలేదు. తెలుగువారం ఎక్కడ ఉన్నా మన భాషను గౌరవించుకోవాలి. భాషను కాపాడుకోవాలి. తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతుంది. తెలుగువారంతా కలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా తెలుగు వారమన్న స్ఫూర్తి పోకూడదు’ అని చంద్రబాబు బదులిచ్చారు.
చంద్రబాబుని పిలవకపోవడంతో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుని కూడా మహాసభలకు దూరం పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. పైగా సభల్లో ఎక్కడ ఆంధ్ర ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ సభల వాళ్ళ తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎంతోకొంత మేలు జరిగితే మంచిదే.
భారత్ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…