
ఈ కారణంగానే చికిత్స జరుగుతున్న సమయంలో జయలలితను చూడడానికి ఎవరినీ అనుమతించలేదన్న వాదన బలపడుతోంది. అలాగే జయలలిత పార్థీవదేహాన్ని పూర్తి స్థాయిలో చూపించకుండా జాతీయ జెండా కప్పడం వెనుక ఆంతర్యం కూడా ఇదేనని ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలకు బలాన్ని చేకూర్చే అంశం ఏమిటంటే… జయలలితకు షుగర్ చికిత్స నిమిత్తం వైద్యం చేస్తున్నామని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఒకానొక సమయంలో చెప్పడం గమనించదగ్గ విషయం.
ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో గానీ, ఇలా ‘అమ్మ’పై వస్తున్న రోజుకొక వార్త అభిమానులను కలవరపరుస్తోంది. అయితే 75 రోజుల పాటు అత్యంత సీక్రెట్ గా సాగిన వైద్యమే ఇలాంటి పుకార్ల లాంటి వార్తలను ప్రజలు నమ్మేలా చేస్తోంది. ఒక్క చిన్న ఫోటో గానీ, వీడియో గానీ బయటకు రాకుండా జయలలితకు జరిపిన వైద్యం అనేక మిలియన్ డాలర్ల ప్రశ్నలను ప్రజలకు కానుకగా ఇచ్చిందని చెప్పడంలో సందేహం లేదు.
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…