
ఏపీలోనూ హైస్పీడ్ డ్రాగన్ రైళ్లను నడపాలని చైనా రైల్వే కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (సీఆర్సీసీ) అధికారులతో చంద్రబాబు చేసిన ప్రతిపాదనలకు, సదరు సంస్థ అధికారుల నుండి సానుకూల స్పందన వ్యక్తమైంది. ఏపీలో తమ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఈ మేరకు త్వరలోనే విజయవాడకు రానున్నట్లు సీఆర్సీసీ అధికారులు ఏపీ సర్కార్ కు సమాచారం పంపారు. దీంతో మరో కీలక ప్రాజెక్ట్ ఏపీకి దక్కే అవకాశం ఉందంటూ అధికార వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి.
పాత కాలం సినిమాలో హీరో, విలన్ మధ్య జరిగే రెండున్నర గంటల కథలో సినిమా కు శుభం కార్డు పడే…
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…