
‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలోనూ భక్తి ప్రవృత్తులు పెల్లుబూకుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా చూడడం ఒక గొప్ప అనుభూతి అని, ముఖ్యంగా సెకండాఫ్ వచ్చేసరికి చాలా హృద్యంగా ఉండడంతో పాటు కళ్ళు చెమర్చేలా చిత్రం ఉందని కొనియాడారు. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి క్రిందకు రావడం దగ్గర నుండి, భక్తుడు కళ్యాణం జరిపించడం వరకు అత్యద్భుతంగా ఉంది. ఇదొక డివోషనల్ ట్రావెల్ లాంటిదని మెగాస్టార్ అభిప్రాయపడ్డారు.
ఇంత చక్కటి సినిమా తీయాలి అంటే ఒక్క రాఘవేంద్రరావు వలనేనని, చేయాలి అంటే మిత్రుడు నాగార్జున ఒక్కడి వల్ల అవుతుందని, అలాగే నిర్మించాలన్నా నిర్మాత మహేష్ లాంటి వ్యక్తుల వలనే సాధ్యమవుతుందని అన్నారు. ‘అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి’ వంటి చిత్రాలకు తగ్గకుండా ఈ సినిమా ఉందని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా చూడడం అనేది ఒక దివ్యానుభూతి అని చిరంజీవి ప్రశంసలు కురిపించడంతో, వెనుక ఉన్న కింగ్ పొంగిపోయారు.
తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర…
Prime Minister Modi’s relentless energy is the ultimate case study in discipline. Just days ago,…