
ఈ ఉదంతంపై ఇప్పటికే కుషాయిగూడ పోలీస్ స్టేషన్, మంత్రి తలసాని యాదవ్ లను కలిసి ఫిర్యాదు చేసిన వేణుమాధవ్ త్వరలో గవర్నర్ నరసింహన్ ను కూడా కలుస్తానని చెప్పారు. ఇప్పటికే వివిధ సందర్భాలలో తన ఆవేదనను వ్యక్తపరిచిన వేణుమాధవ్ ఈ సారి మరింత ఘాటుగా స్పందించారు. చూడబోతుంటే ఈ ఉదంతాన్ని కేవలం ఒక కేసుతోనో, మీడియా హెచ్చరికలతోనో వదిలేలా కనపడడం లేదు.
Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…
Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…