
సదరు ప్రదేశంలో 18.49 కోట్లతో డ్యాన్స్ అకాడమీని, కల్చరల్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తానని హేమమాలిని తెలిపిందట. అయితే సదరు మొత్తం సొమ్ములో 25 శాతం నిధులు తమ వద్ద ఉన్నట్లుగా ఆధారాలు సమర్పించాలని, కానీ, హేమా ప్రస్తుతం నిర్వహిస్తున్న అకాడమీ వద్ద 25 శాతం నిధులు లేవని, మూడున్నర కోట్లు మాత్రమే వున్నాయని అనిల్ పేర్కొన్నాడు.
గతంలో (1997లో) అప్పటి శివసేన ప్రభుత్వం హేమమాలినికి మరో భూమి కేటాయించినప్పుడు కూడా ఆమె, అవసరమైన పత్రాలు సమర్పించలేదని, పైగా ఆ భూమిని కూడా ప్రభుత్వానికి తిరిగి అప్పగించలేదని అనిల్ ఆరోపిస్తున్నాడు. దీంతో బాలీవుడ్ వర్గాల్లో హేమమాలిని పేరు తీవ్రంగా హల్చల్ చేస్తోంది.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…