
భారతి సిమెంట్స్ అటాచ్ మెంట్ సంబంధించిన 749 కోట్ల స్థిర, చరాస్తులలో అటాచ్ మెంట్ లో, ఈడీ వాదనతో ఎజ్యుడికేటింగ్ అథారిటీ ఏకీభవించడంతో 170 కోట్ల విలువైన ఎఫ్ డీలు, షేర్లను తమ ఖాతాలోకి బదిలీ చేసుకుంది. ఎలాంటి అక్రమాలు జరగని పక్షంలో ఈ ఆస్తుల మొత్తం ఎక్కడి నుండి వచ్చాయి? ఎక్కడికి పోతున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…