
వర్శిటీ వైస్ ఛాన్స్ లర్ వీరయ్య, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించిన గంటా, యూనివర్శిటీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు మాట నిజమే అయినా, అందులో కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయని, వారం రోజుల్లో కొత్త యూనివర్శిటీలో పరిపాలన, తరగతుల నిర్వహణకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాగా, ఇటీవల పలు విద్యార్థి సంఘాల నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి విక్రమ సింహపురి యూనివర్శిటీలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, తాజాగా మంత్రి గంటా ఆ యూనివర్శిటీకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…