
ఈ సంఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో స్వయానా దత్తాత్రేయ మేనల్లుడు కూడా ఉన్నాడు. కాగా, దత్తాత్రేయ చిట్ ఫండ్ కంపెనీని ఏర్పాటు చేశారని, చాలా మంది ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు సేకరించారనే ఆరోపణలు ఉన్నాయని, ఇన్వెస్టర్లతో ఘర్షణ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదయ్యాయని పోలీసులు చెప్తున్నారు. దీంతో గోల్డెన్ మ్యాన్ మరణం మిస్టరీగా మారింది. బహుశా కస్టడీలోకి తీసుకున్న వారు నోరు విప్పితే గానీ, ఈ హత్యకు గల కారణాలు వెలుగు చూస్తాయేమో!
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…