
సదరు వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు, పాన్ నెంబర్లతో సహా మొత్త వివరాలను పత్రికల్లో ప్రకటించడం ద్వారా వారికి సమాజంలో విలువ లేకుండా చేయడమే లక్ష్యంగా ఆదాయపన్ను శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పనిని ప్రారంభించిన ఆదాయపన్ను శాఖ… గతేడాది నుంచి ఇప్పటిదాకా 67 మంది పేర్లను బయటపెట్టింది. దీంతో నల్లధనం దాచుకున్న కుబేరుల్లో వణుకు మొదలైంది.
తొలుత 20 నుంచి 30 కోట్ల పన్నును ఎగవేసిన వారి పేర్లనే బయట పెట్టాలని భావించిన ఆ శాఖ తాజాగా 1 కోటి పన్నును ఎగవేసిన వారి పేర్లను కూడా బహిర్గతం చేయాలని నిర్ణయించింది. తాము పన్ను ఎగవేస్తున్నట్లు సమాజానికి తెలిసిపోయిందన్న భావనతో అయినా వారు ప్రభుత్వానికి బకాయిలు చెల్లిస్తారని ఆ శాఖ అంచనా వేస్తోంది. మరి ఈ శాఖ కొత్త ప్రణాళిక ఏ మేరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి.
Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…
Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…