
అతని పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, కోర్టుకు సమర్పించిన పత్రాలన్నీ నకిలీవని గుర్తించింది. దీంతో కృష్ణమూర్తిని అరెస్టు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత పరారీలో ఉన్న కృష్ణమూర్తి కోసం వేట సాగించగా, తాజాగా దిండిగల్ బస్టాండ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల అనంతరం కొన్ని రోజులు ఇద్దరు లాయర్ల వద్ద ఆశ్రయం పొందానని, ఆ తరువాత రాష్ట్రం మొత్తం ఆర్టీసీ బస్సుల్లో తిరిగానని, అలా తిరిగే క్రమంలోనే పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు.
విచారణ అనంతరం న్యాయస్థానంలో హాజరు పరుస్తామని పోలీసులు తెలపడంతో, జయలలిత – శోభన్ బాబుల కొడుకు మిస్టరీ వీడినట్లయ్యింది. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఫేక్ వారసులు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నందున, వాటిని కట్టడి చేసేందుకు, నిందితులకు రైట్ ట్రీట్మెంట్ ఇవ్వాలని ‘అమ్మ’ అభిమానులు కోరుతున్నారు. ఇలా ఫేక్ కొడుకులు పుట్టుకొచ్చే ప్రతిసారి, శోభన్ బాబు – జయలలితల సంబంధం హైలైట్ అవుతూ వస్తుండడం అభిమానులకు జీర్ణించుకోలేని అంశంగా మారింది.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…