
కాగా, కేసీఆర్ కనీసం 3 నుంచి 5 బహిరంగ సభల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, దీనికి అదనంగా మూడు రోజుల పాటు రోడ్ షోలు ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా, ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న కేసీఆర్ తనయుడు కేటీఆర్, నిత్యమూ గల్లీ గల్లీ తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…