
ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంతో తెరాసపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ అంశంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తమ ఎంపీలతో ప్రగతిభవన్ లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ వెల్ లోకి వెళ్ళకుండా తమ నిరాశనే తెలియజేయాలని కేసీఆర్ నిర్ణయించారు.
దీనితో ఒక్క ఐఏడీఎంకే కూడా సహకరిస్తే బహుశా కేంద్రప్రభుత్వం అవిశ్వాసం ఎదురుకోక తప్పదు. అయితే జయలలిత మరణానంతరం ఆ పార్టీ పూర్తిగా బీజేపీ తొత్తుగా మారిపోయింది. దీనితో వారు ఏ మాత్రం సహకరిస్తారో చూడాలి. రేపు టీడీపీ, వైకాపాల అవిశ్వాసతీర్మానాలతో పాటు కాంగ్రెస్, సీపీఐ కూడా అవిశ్వాసతీర్మానాలు ఇచ్చాయి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…