
ఎన్నికలు జరిగితే, తెలుగుదేశం పార్టీకి 51 స్థానాలకు మించి రావని సర్వేలో వెల్లడైనట్టు తనకు తెలిసిందన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అదే ఈ సర్వేలో ప్రతిబింబించిందని వెల్లడించారు. కొమ్మినేని శ్రీనివాస్ ఈ విషయాన్ని వెల్లడించగానే, పలు వెబ్ సైట్లు దీన్నే ప్రచురించాయి.
కాగా, తమ పార్టీ ఎలాంటి సర్వేను నిర్వహించలేదని, అసలు అలాంటి ఆదేశాలను తమ అధినేత ఇవ్వలేదని ఓ టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, 2014 ఎన్నికలకు ముందు వైకాపా 129 నుంచి 133 సీట్లు, టీడీపీ 42 నుంచి 46 సీట్లు గెలుస్తుందని ‘ఎన్టీవీ’ ఎడిటర్ గా కొమ్మినేని వెల్లడించగా, వాస్తవ ఫలితాలు ఈ సర్వేకు ఎంతో దూరంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో తాజా సర్వే పట్ల కొమ్మినేని “హాస్యం… హాస్యం…” పండిస్తున్నారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
BOTTOM LINE Normal Mode Works, God Mode Fails RATING 2.25/5 Director: RJ Balaji Story, Screenplay:…
Virat Kohli has finally addressed the growing discussions surrounding his retirement plans and the possibility…