
ఎన్నికలు జరిగితే, తెలుగుదేశం పార్టీకి 51 స్థానాలకు మించి రావని సర్వేలో వెల్లడైనట్టు తనకు తెలిసిందన్నారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అదే ఈ సర్వేలో ప్రతిబింబించిందని వెల్లడించారు. కొమ్మినేని శ్రీనివాస్ ఈ విషయాన్ని వెల్లడించగానే, పలు వెబ్ సైట్లు దీన్నే ప్రచురించాయి.
కాగా, తమ పార్టీ ఎలాంటి సర్వేను నిర్వహించలేదని, అసలు అలాంటి ఆదేశాలను తమ అధినేత ఇవ్వలేదని ఓ టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, 2014 ఎన్నికలకు ముందు వైకాపా 129 నుంచి 133 సీట్లు, టీడీపీ 42 నుంచి 46 సీట్లు గెలుస్తుందని ‘ఎన్టీవీ’ ఎడిటర్ గా కొమ్మినేని వెల్లడించగా, వాస్తవ ఫలితాలు ఈ సర్వేకు ఎంతో దూరంగా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో తాజా సర్వే పట్ల కొమ్మినేని “హాస్యం… హాస్యం…” పండిస్తున్నారని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…