
అయితే బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులకు మద్దత్తు ఇచ్చి టీడీపీని ఇరుకున పెడదామని ఒకదశలో ఆ పార్టీ ప్రయత్నించింది. అయితే అధికారపక్షం బరిలోకి దిగి వారితో విరమింపచేసింది. టీడీపీ చేతిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ అవ్వనివ్వకుండా, తమ పార్టీ ఎంపీలు, జడ్పీటీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ పోటీ చేయడంలేదని వైసీపీ స్పష్టం చేసింది.
శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో ఈ సీట్ ఖాళీ అయ్యింది. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా తన అన్నకు మద్దతుగా రాజీనామా చేసి వైకాపాలో జాయిన్ అయ్యారు శిల్పా చక్రపాణి రెడ్డి. అయితే ఓటమి తథ్యం కావడంతో ఉపఎన్నికలో పోటీ చెయ్యడానికి కూడా నిరాకరించారు ఆయన.
Telangana is planning a massive new cricket stadium in Bharat Future City near Hyderabad. The…
Art director and TTD Board Member Anand Sai’s son Sandeep has been arrested by Cyberabad…