
అలాంటి నమ్రత, తాజాగా మాత్రం ఓ వెరైటీ ఫోటోను పోస్ట్ చేసింది. గౌతమ్, సితారలు కలిసి మహేష్ చేయి పట్టుకుని తీసుకువెళ్తున్న ఫోటోను బ్యాక్ యాంగిల్ నుండి తీసి నమ్రత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. అయితే ఈ ఫోటోలో మహేష్ తో సహా ఏ ఒక్కరి ముఖాలు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. దీంతో మా మహేష్ బాబును ఇలా చూపించారేంటి మేడం అంటూ నమ్రతను అడగడం అభిమానుల వంతవుతోంది.
అయితే ఇందులో ఏం చూసారో ఏమో గానీ, హీరోయిన్లు సమంత, కైరా అద్వానీ వంటి ప్రముఖులు లైక్స్ కొట్టేసారు. బహుశా క్రిస్మస్ వేడుకలకు గౌతమ్ – సితారలు కలిసి మహేష్ బాబును తీసుకువెళ్తున్నట్లుగా ఈ ఫోటోలో భావం కనపడుతుందేమో… అందుకే తక్కువ టైంలోనే లైక్స్ బాగా వచ్చి పడుతున్నాయి.
The makers of Ramayana appear to be saving their biggest surprise for the very end…
రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…