
ఇదిలా ఉంటే.., డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు యావత్తు మహిళలు గర్వించదగినదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అభివర్ణించారు. వైఎస్సార్సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కొడాలి నానిపై కూడా ఏడాది పాటు వేటు వేయాలని, ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరించినందు వల్లే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరయ్యే అవకాశం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు కల్పించిందని అన్నారు. వైఎస్సార్సీపీ విప్ జారీ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఆ విప్ కు ఎటువంటి విలువ లేదని, ద్రవ్య వినిమయ బిల్లకు వ్యతిరేకంగా వారు ఓటు వేసినా ఎటువంటి నష్టం వాటిల్లదని బొండా ఉమా ప్రస్తావించారు.
Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…
KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…