
“అన్నపూర్ణ ఏడెకరాల్లో ‘ఊపిరి’ చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో నాగార్జున అక్కడికి వచ్చారు. ఏమిటి కార్తీ, సైక్లింగ్ చేస్తున్నావా? అని అంటే, అందుకు కార్తీ లేదని, ఇక్కడన్నీ స్పీడు బ్రేకర్లు ఉన్నాయని చెప్పాడు. అంతే, వెంటనే మేనేజర్ కు ఫోన్ చేసి అరగంటలో వాటిని తీసేయమన్నారని, నాగార్జున – కార్తీల మధ్య బాండింగ్ కు ఇంతకన్నా నిదర్శనమేముంటుంది” అని వంశీ పైడిపల్లి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…