
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బ్యాంకు ముందు నిలబడ్డారు. ఆయన వెనుకే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆ తరువాత బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ఉన్నారు. ముగ్గురు కళ్లజోడు పెట్టుకొని తాము సాధారణంగా ప్రజలకు కనిపించే గెటప్ లోనే బ్యాంకు క్యూ ముందు నిలబడ్డారు. ఈ కల్పిత ఫోటోలో మోడీ సీరియస్ గా కనిపిస్తుండగా, మిగతా వారు డబ్బుల కోసం క్యూ కట్టి కష్టపడిపోయినట్లు కనిపిస్తున్నారు. ఈ నేతలు బ్యాంకు ముందు క్యూ కట్టడంపై నెటిజన్లు జోకులకు అంతు లేదు మరి!
‘ఇంతకీ వీళ్ళు లైన్ లో నిల్చున్నది డబ్బుల కోసమా? జియో సిమ్ ల కోసమా?’ అన్న పంచ్ లు సోషల్ మీడియా వేదికగా పేలుతున్నాయి.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…