
కాగా, కాకినాడ ప్రాంతంలో బలమైన నేతగా పేరున్న ముత్తా కుటుంబం చేరికతో వైకాపాకు బలం చేకూరుతుందని వైకాపా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన ముత్తా, ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాకినాడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోగా, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అప్పటి నుండి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన ముత్తా, ఇప్పుడు వైకాపాలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం.
Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…
నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…