
హైదరాబాద్ ఆగాపురలోని మహారాణాప్రతాప్ విగ్రహం వద్ద ఆదివారం నాడు ధర్నా చేపట్టారు. సినిమా విడుదలైతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. మరోవైపు, నగరంలోని టివోలి సినిమా థియేటర్ వద్ద రాజస్థాన్ కు చెందిన దాదాపు 50 మంది రాజ్ పుత్ యువకులు ఆందోళన చేపట్టారు. సినిమాకు, దర్శకనిర్మాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…
The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…