
ఒంగోలులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుమన్, మీడియాతో మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో తన రాజకీయ ప్రవేశం ఉంటుందని, అయితే తాను ఏ పార్టీ వైపుకు వెళ్తానో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ప్రజల సమస్యలను తీర్చే పార్టీకే తాను మద్దతుగా నిలిచి ప్రచారం చేస్తానని లేదంటే ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని స్పష్టత ఇచ్చారు గానీ, పార్టీ పేరును మాత్రం వెల్లడించలేదు. అయితే దక్షిణ భారతదేశానికి చెందిన ఓ వ్యక్తికి ఖచ్చితంగా ఉప ప్రధాని పదవి ఇవ్వాలన్న డిమాండ్ వ్యక్తం చేయడంతో, పవన్ నినాదం అందుకుంటారేమో అన్న టాక్ మళ్ళీ హల్చల్ చేస్తోంది.
ఒకప్పుడు అంటే ఏపీ రాజకీయాలలో జగన్ నిలద్రొక్కుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామజపం చేస్తుండేవారు.…
The Telugu film industry may need to rethink the way it approaches ticket hikes. The…