
స్పిల్ వే పనుల ప్రారంభోత్సవాన్ని రైతులు, ప్రజల మధ్య పండుగలా నిర్వహించాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయించారు. పోలవరం నిర్వాసితులు, ఉభయగోదావరి జిల్లాల రైతులతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం ప్రాజెక్టు సమీపంలోనే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 70 ఏళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు మూడు దశాబ్దాల పాటు కాగితాలకే పరిమితమైన అంశం కార్యరూపం దాల్చుతుండడంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది.
Suriya 50 is suddenly turning into one of the most talked-about projects in Tamil cinema,…
ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి కొండా సురేఖ రాజకీయాలలో ఉన్నారు. కనుక ఆమెకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది.…