
ఇప్పుడు రిజర్వేషన్లే తమను 2019లో గట్టెకించగలవు అనే నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్. వేరువేరు రాష్ట్రాలలో కులాల మధ్య ఉన్న చిచ్చు పెట్టి పబ్బం గడుకోవడానికి సిద్ధం అవుతుందట కాంగ్రెస్. ఇదే నిజమైతే వివిధ రాష్ట్రాలలో బీజేపీకి రిజర్వేషన్ల తలపోటు మొదలు కావడం ఖాయం అనే చెప్పుకోవాలి.
2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరింత ఎక్కువ కావొచ్చు. 2019లో గెలవకపోతే కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది అనేది ఆ పార్టీకి తెలియనిది కాదు. ఆంధ్రాలో కాపు ఉద్యమం, రాజస్థాన్ లో జాట్ల ఉద్యమం ఉండనే ఉన్నాయి. దీనికి ప్రధానమంత్రి మోడీ ఎంతవరకు రెడీగా ఉన్నారో చూడాలి.
భారత్ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…