
ఆరు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలలో రజినీకాంత్ కీలక ప్రకటన చేస్తారని అంతా ఎదురుచూస్తున్నారు. జయలలిత అకాలమరణం తరువాత తమిళ నాట రాజకీయ స్తబ్దత నెలకొంది. మరో వైపు రజిని ఎలాంటి ప్రకటనా చేయలేదనే మనస్తాపంతో సేలానికి చెందిన ఆయన అభిమాని ఆత్మహత్యాయత్నం చేశారు.
సేలం అళగాపురం పారైవట్టం ప్రాంతానికి చెందిన ఏళుమలై (42) మనస్తాపానికి గురైన ఏళుమలై ఇంటిలో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు ఆయన్ను సేలం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
భారత్ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…
Back on September 1, 1995, something pretty historic happened in Andhra Pradesh and not many…