
సంక్లిష్టతతో కూడిన జీఎస్టీ పన్ను అమలు కోసం ఈ ఏడాది డిసెంబర్ నాటికి సరంజామా మొత్తాన్ని సిద్ధం చేసుకునే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెప్పిన ఆధియా… వచ్చే ఏడాది మార్చి నాటికి ట్రయల్ రన్ ను కూడా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇక జీఎస్టీపై వర్తక, వాణిజ్య వర్గాలకు సమగ్ర అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడతామని చెప్పారు. గతేడాది లోక్ సభలో పాసైన ఈ బిల్లు, రెండు రోజుల క్రితం కాంగ్రెస్ చేసిన పలు సవరణలతో రాజ్యసభలోనూ ఆమోద ముద్ర వేయించుకున్న విషయం తెలిసిందే.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…