
2 లక్షల మంది ఓటర్లకు ఓటుకు సుమారు 4000 రూపాయల చొప్పున పంపిణీ చేసినట్టు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ మొత్తాన్ని శశికళ వర్గానికి చెందిన దినకరన్ విజయం సాధించేందుకు పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇతర పార్టీలు కూడా భారీ మొత్తంలో డబ్బు పంపిణీ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ఈ నెల 12న ఎన్నికల నిర్వహణ నిలిపివేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…