
వెంటనే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ను ట్యాగ్ చేస్తూ… తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ పరిచే అధికారం ఎవరిచ్చారంటూ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిశంకర్ ప్రసాద్ కూడా ధోనీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకుంటున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంటనే స్పందించి, తాను పెట్టిన ఫోటోలో వ్యక్తిగత సమాచారం ఏముందని ప్రశ్నించారు.
అయితే సీఎస్ సీ గవర్నెన్స్ వారు చేసిన ట్వీట్ లో ధోనీ దరఖాస్తు ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి కేంద్ర మంత్రికి సాక్షి పంపించారు. దీంతో అందులో జరిగిన తప్పును గ్రహించిన ఆయన, దానిపై చర్యలు తీసుకుంటామని సాక్షికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు సాక్షికి ధన్యవాదాలు తెలుపగా, తనకు సరైన సమాధానం ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి సాక్షి కూడా థ్యాంక్స్ తెలిపారు.
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…
రాహుల్ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…