
జయలలిత మృతి చెందిన అనంతరం మహదేవన్ పార్టీ ఫోరమ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీలో విభేదాలు వచ్చిన సమయంలోనూ మహదేవన్ ఆమె వెన్నంటే ఉన్నారు. జైలులో ఉన్న శశికళ ఈ వార్త తెలుసుకొని తన మేనల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పెరోల్కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. దీనికి అనుమతి లభిస్తే శశికళ జైలు జీవితానికి కొన్ని గంటలు ఉపశమనం లభించవచ్చు.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…