
మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో చైతూ సరసన బాలీవుడ్ ఫేం నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చాలాకాలం తర్వాత ఓ బయట చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో మాధవన్, భూమికలు కూడా కనిపించనున్నారు. ఈ సమ్మర్ స్పెషల్ గా చైతూ కెరీర్ లో ఓ మరపురాని చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావంతో ఉంది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…