
ఈ మేరకు పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రధానికి లేఖ రాయాలని జగన్ ను కోరగా, మరో వారంలో లేఖను రాస్తానని జగన్ హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య వివరించారు. కాపులను బీసీల్లో చేరిస్తే, బడుగు వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ చర్యలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. టీడీపీ టికెట్ పై ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన కృష్ణయ్య పార్టీ తరపున కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
After being a crucial member in the team of former CM YS Jagan for more…
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…