
ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టారని ‘సాక్షి’ ప్రచురించిందని, ఆ విషయాన్ని నిరూపించాలని, ఆ విధంగా నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించ లేకపోతే ‘సాక్షి’ పత్రికను మూసివేస్తారా? అంటూ సవాల్ విసిరారు. అవినీతి డబ్బుతో పత్రిక పెట్టిన జగన్ కు, అందరూ అవినీతి పరులుగానే కనిపిస్తున్నారని సీఎం రమేష్ ఆరోపించారు.
After being a crucial member in the team of former CM YS Jagan for more…
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…