
ఉండవల్లి అరుణ్ కుమార్ తల్లి కాలం చేయడంతో పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వెళ్లిన జగన్, నేరుగా ఉండవల్లి గృహానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లితో జగన్ కొద్దిసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ చర్చల్లో రాజకీయ అంశాలే చర్చకు వచ్చినట్లు మీడియా వర్గాల్లో కధనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ భేటీపై వైసీపీ వర్గాలు మాత్రం ‘అలాంటిదేమీ లేదని’ కొట్టిపడేస్తున్నాయి.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరున్న ఉండవల్లి మళ్లీ రాజకీయ పరంగా యాక్టివ్ అయితే మాత్రం జగన్ చెంతకే చేరవచ్చని ప్రచారం జరుగుతోంది. గతంలో పట్టిసీమ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ అధినేత జగన్ కు సమర్ధనీయంగా వ్యాఖ్యానించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…