
దానిలో ఆయన “విశాఖ రాజధానిగా వద్దని చెపుతున్న టిడిపి నేతలందరినీ ఎందుకు వద్దని చెపుతున్నారని ఉత్తరాంద్ర ప్రజలందరూ గట్టిగా నిలదీయాలి. ఈ 32 నియోజకవర్గాలలో ఓటర్లు ఎవరూ కూడా యాంటీ-ఉత్తరాంద్ర అంటున్న టిడిపికి ఓట్లు వేయకూడదు,” అని దాని సారాంశం. ఈ చిన్న సందేశం విశాఖ రాజధానిగా చేయాలనే వైసీపీ డిమాండ్ వెనుక రాజకీయ ఉద్దేశ్యాన్ని బట్టబయలు చేస్తోంది.
టిడిపిని, చంద్రబాబు నాయుడుని దెబ్బ తీయడానికి వేలకోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న అమరావతిని వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించింది. ఇప్పుడు వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ రాజధాని పేరుతో ప్రాంతాల మద్య చిచ్చు పెడుతూ ఉత్తరాంద్ర ప్రజలను టిడిపికి, రాజధాని రైతులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకు వెనకాడటం లేదు.
—
టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసెఫ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా…
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…