
తాజాగా జగన్ అక్రమాస్తులపై కడప జిల్లా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి స్పందించారు. జగన్ సొంతూరు అయిన పులివెందుల వేదికగా గుట్టంతా విప్పుతానని సంచలన ప్రకటన చేసిన ఆది, “తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ సంపాదించింది లక్ష కోట్లు అయినప్పటికీ, ఆ అక్రమార్జనకు ఒక రూపాయి వడ్డీ వేసినా 6 లక్షల కోట్లు అవుతుందని” తీవ్ర ఆరోపణలు చేసారు. మొన్నటివరకు వైసీపీలో ఉన్న తానూ జగన్ పని పట్టడానికే తెలుగుదేశం పార్టీలో చేరానన్న అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…