
జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న మాట వరుసకు ఈ ఫిరాయింపుల గోడవను పైకి తెచ్చింది. నలుగురు మంత్రులను తొలగించి, ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులను చేసిన వెంటనే తాము అసెంబ్లీకి వస్తామని ప్రకటించింది. నవంబర్ 10 నుండి వర్షాకాల సమావేశాలు జరుగుతాయి.
10 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం పోగొట్టుకుంది. అసెంబ్లీ సమావేశాల్లోనే ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డికి అత్యధిక మీడియా కవరేజ్ దక్కింది. ఇప్పుడు ఆ అవకాశం పోయింది. మరోవైపు నవంబర్ 6 నుండి జగన్ తన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…