
జాతీయ మీడియాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, జగన్ అంతరంగికుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ తాము కాంగ్రెస్ తో ఎప్పటికీ కలవము అని, తమకు ప్రధాన మంత్రి మోడీ స్పెషల్ స్టేటస్ ఇస్తారనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే బీజేపీతో కలవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
మోడీ పై అంత నమ్మకం ఉంటే ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దేనికి? ఇలాంటి చేష్టలు వ్యాఖ్యలతో ప్రజలలో ఎలా నమ్మకాన్ని నింపాలని చూస్తున్నారో? పోనీ ఎవరో అన్నారు అంటే అనుకోవచ్చు సాక్షాత్తు విజయసాయిరెడ్డి అంటే జగన్ అన్నట్టే. ఇక్కడొక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడి మళ్ళీ విశ్వసనీయత అంటారు. కొంపతీసి అవిశ్వాసతీర్మానం మానేసి విశ్వాసతీర్మానం గానీ పెడతారా ఏంటి జగన్?
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…