
దీనిపై స్పందించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జలక్ ఇచ్చే వ్యాఖ్యలు చేసారు. “తాము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని, కేవలం మూడు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించామని, రెండేళ్లలోనే రాష్ట్రంలో పూర్తిగా విద్యుత్ కొరతను లేకుండా చేసామని” ప్రసగించారు.
తక్కువ ధరకు విద్యుత్ లభిస్తే… అధిక ధరలు ఎందుకు చెల్లిస్తామని, జగన్ కు పవర్ ప్రాజెక్టులున్న విషయాన్ని ప్రస్తావించిన అచ్చెన్న, విద్యుదుత్పత్తి కంపెనీల ఇబ్బందులు తమకంటే జగన్ కే బాగా తెలుసునని, జగన్ తక్కువ ధరకు విద్యుత్ ఇస్తామంటే తాము తీసుకునేందుకు సిద్ధంగానే ఉన్నామని చురకలంటిస్తూ… అచ్చెన్న ఇచ్చిన కౌంటర్ జగన్ చేత నవ్వులు పూయించింది.
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…
Akshay Kumar is facing criticism on social media after an unexpected moment on Kaun Banega…