
మరి తాజాగా తానొక సినిమాకు కమిట్ అయ్యానంటూ నితిన్ ట్వీట్ చేసారు. ఈ ఏడాది తొలి హిట్ గా నమోదైన “నేను.. శైలజ…” సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నితిన్ ట్వీట్ చేసారు. ఈ సినిమా శ్రేష్ట మూవీస్ పతాకంపై నిర్మితమవుతుందని, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తానని సమాచారమిచ్చాడు నితిన్.
అయితే, ఈ సినిమాకు సంబంధించి ఏ రకంగానూ పవన్ అంశం ప్రామాణికంగా వినపడడం లేదని సినీ వర్గాల టాక్. సాధారణంగా పవన్ సినిమాల దర్శకులను ఎంపిక చేసుకుంటున్న నితిన్ ఈ సారి రామ్ కు బ్రేక్ ఇచ్చిన కిషోర్ తిరుమలను ఎంచుకోవడం విశేషం. ఇప్పటికీ పవన్ ప్రస్తావన లేకపోయినా సినిమా చివరి దశకు చేరుకునే సమయానికి పవన్ రంగంలోకి ఖాయమే అంటున్నారు అభిమాన వర్గాలు.
తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…
అవును! నిజమే! జగన్ ఒక్క వార్నింగ్ ఇచ్చేసరికి సిఎం చంద్రబాబు నాయుడు హడావుడిగా రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించేందుకు సిద్దమయ్యారట!…