
ఆయన తాజా ట్వీట్లో “గత పదేళ్లుగా నేను దేశంలో ప్రజాస్వామ్యయుతమైన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసే ప్రభుత్వాల ఏర్పాటులో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండాలనే ప్రయత్నంలో రోలర్ కోస్టర్లా అనేక ఎత్తుపల్లాలను చూశాను.
ఇప్పుడు తదుపరి అధ్యాయంలో నిజమైన యజమానులైన ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అర్ధం చేసుకొని ‘జన్ సూరజ్’ (ప్రజాకాంక్షల మేరకు సమర్ధంగా పనిచేసే పాలన) వైపు అడుగు వేయవలసి ఉంటుంది,” అని సోమవారం ఉదయం ట్వీట్ చేశారు.
అంటే ప్రజాకాంక్షల మేరకు సమర్ధంగా పనిచేసే పాలన అందించేందుకుగాను జన్ సూరజ్ అనే పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించబోతున్నట్లు సంకేతం ఇచ్చినట్లు భావించవచ్చు.
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్లో హెచ్ఐసిసిలో రూ. కోట్లు9,377 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ…
Bhumi Pednekar has been at the centre of discussions on social media for quite some…