
‘ఒరేయ్ పండు, మౌనమేలనోయి, నిన్ను చూడలేక నేనుండలేను, నీ జతగా నేనుండాలి’ వంటి తెలుగు సినిమాలలో నటించిన సచిన్ జోషి పలు హిందీ సినిమాలలో కూడా కనిపించారు. అయితే ఎక్కడ కూడా సరైన బ్రేక్ లేకపోయినా, మరో వైపు జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో మాల్యా విల్లాను 73 కోట్ల కంటే ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సచిన్ అంగీకరించడంతో, ఎస్బీఐ అధికారులు సచిన్ కు సదరు విల్లాను కేటాయించారు.
సచిన్ జోషి ఈ విల్లాను సొంతం చేసుకున్నాడని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య కూడా ధ్రువీకరించారు. ఈ విల్లాను కట్టించుకున్న తర్వాతే మాల్యా తిరోగమనం ప్రారంభమైందనే ప్రచారం జరగడంతో, ఎంత విలాసవంతంగా ఉన్నప్పటికీ, అలాగే చౌకగా లభిస్తున్నప్పటికీ, కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో దీనిని ఎలా వదిలించుకోవాలా? అని తలలు పట్టుకున్న ఎస్బీఐ అధికారులకు సచిన్ రూపంలో ఎదురుకావడంతో ఊరట లభించింది.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…