
ఈ 10 మందిలో ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే జ్యోతుల నెహ్రూ సహా నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లు పొలిటికల్ వర్గాల టాక్. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న అంశంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. కాకినాడ వేదికగా మొదలైన ఈ ‘జంపింగ్’ వార్తలు మొత్తం రాష్ట్రంలోనే పెను చర్చకు దారి తీశాయి. ఇదే జరిగితే, వైసీపీ నుంచి ఏకంగా 18 మంది ఎమ్మెల్యేలు అధికార పక్షం టీడీపీలో చేరినట్టవుతుంది.
An EB-2 NIW applicant took to Reddit recently to warn others about SmartImmigrant.com. The company,…
Salman Khan is undoubtedly facing a tough phase at the box office. But he has…