
అయితే దేశంలోని వివిధ బ్యాంకులకు విజయ్ మాల్యా ఎంతగా “టోపీ” పెట్టారో పరిశీలిస్తే…
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 1650 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ – 800 కోట్లు
ఐడీబీఐ బ్యాంక్ – 800 కోట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా – 650 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా – 550 కోట్లు
యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 430 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – 410 కోట్లు
యూకో బ్యాంక్ – 320 కోట్లు
కార్పొరేషన్ బ్యాంక్ – 310 కోట్లు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ – 150 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ – 140 కోట్లు
ఫెడరల్ బ్యాంక్ – 90 కోట్లు
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ – 60 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ – 50 కోట్లు
మరో 3 బ్యాంకింగ్ సంస్థలకు – 603 కోట్లు
మొత్తం – 6963 కోట్లు
పై మొత్తానికి వడ్డీలు, పెనాల్టీలు కలిపితే మాల్యా కట్టాల్సిన మొత్తం 9 వేల కోట్లకు పైమాటే!
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…