
తమిళనాడు ‘అమ్మ’ ముఖ్యమంత్రి జయలలిత జీవితచరిత్రతో సినిమా తీస్తే… ఆమె పాత్రలో నటించాలని ఉందంటూ ప్రకటన చేసింది. ధనుష్ తో నటించిన లేటెస్ట్ మూవీ “కోడి” సినిమా విడుదల ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సదరు సంగతులను చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. “ముఖ్యమంత్రి జయలలిత, తానూ చర్చ్ పార్క్ అనే స్కూల్ లో చదువుకున్నామని, ఆమె జీవితం స్పూర్తివంతంగా ఉంటుందని, ఆమె పాత్రలో నటించడం ద్వారా ముఖ్యమంత్రిగా కనిపించవచ్చని” తెలిపింది.
అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోనని చెప్పిన త్రిష, పరోక్షంగా దర్శకులకు హింట్ ఇచ్చింది. దీంతో జయలలిత జీవిత చరిత్రపై దృష్టి సారించాల్సిన పని దర్శకులపై పడింది. మొత్తానికి అవకాశాలు సృష్టించుకోవడంలో త్రిష చూపిస్తున్న చొరవ మరే ఇతర హీరోయిన్లకు రాలేదని కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం దాటినా టాప్ హీరోయిన్ గానే చెలామణి అవుతోంది.
The Telangana Exhibitors Association has officially decided to stop the culture of hiked ticket prices…
నేడు ఎర్రవల్లి ఫామ్హౌసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దానిలో పార్టీ కమిటీల ఏర్పాటు,…