మరోసారి పోలవరం పనులకు బ్రేక్ వేసిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనులకు మరోసారి బ్రేక్ పడింది. పోలవరం హైడల్ ప్రాజెక్ట్ పనులు నిలిపివేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. మాజీ కాంట్రాక్టర్ నవయుగ పిటిషన్పై కోర్టు ఈరోజు విచారించింది. ప్రతివాదులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ పనులు ఆపేస్తే,...
8 November, 2019